ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 సస్పెండ్ చేస్తు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పు ఐనా జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రామకృష్ణ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పునివ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరీ, దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుంది..? ఏం చేయాలి..? వంటి అంశాలతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో Face 2 Face.
Balineni Srinivasa Reddy on Kotamreddy|కోటం రెడ్డి తప్పు చేస్తున్నావ్.. తప్పకుండా బాధపడతావు |DNN|ABP
KTR Vs Eetala Rajender|హుజురాబాద్ గడ్డ మీద కేటీఆర్, ఈటల మధ్య విమర్శల యుద్ధం |ABP Desam
KTR on PM Modi | పేదవారి పొట్టకొడుతున్న ప్రధానమంత్రి మోదీ ఎవరికి దేవుడు...? | ABP Desam
Hindenburg Research Nathan Anderson : అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు..!
US Police Violence | ఒక్క ఏడాదిలోనే పోలీసుల దాడిలో 1100 మందికిపైగా చనిపోయారా..? |
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని