అన్వేషించండి
Chandra Babu Naidu: ఈ స్థాయిలో మహిళా రైతులు ఉద్యమించిన చరిత్ర దేశంలో లేదు
తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన మహోద్యమ సభలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమరావతి రైతుల ఉద్యమాన్ని కొనియాడాయారు. ఈ స్థాయిలో మహిళా రైతులు ఉద్యమించిన చరిత్ర దేశంలో లేదన్న ఆయన....చరిత్ర అంటూ రాస్తే అమరావతి ఉద్యమం అందులో ఉంటుందన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆటో
ప్రపంచం
లైఫ్స్టైల్























