అన్వేషించండి
Chandra Babu Naidu: ఈ స్థాయిలో మహిళా రైతులు ఉద్యమించిన చరిత్ర దేశంలో లేదు
తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన మహోద్యమ సభలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమరావతి రైతుల ఉద్యమాన్ని కొనియాడాయారు. ఈ స్థాయిలో మహిళా రైతులు ఉద్యమించిన చరిత్ర దేశంలో లేదన్న ఆయన....చరిత్ర అంటూ రాస్తే అమరావతి ఉద్యమం అందులో ఉంటుందన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















