రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై భాజపా నాయకుడు మాధవ్ విమర్శలు చేశారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.... పింఛన్, ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రం వద్ద సీఎం జగన్ చేయి చాచారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా టికెట్ల ధర తగ్గించి ఎవరినో ఇబ్బంది పెడుతున్నారని, నిత్యావసరాల రేట్లు పెంచి ప్రజలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహించారు.
Unveiling Of Mother Love in Udupi Viral Video | అమ్మ ముందే నాటకాలా...దొరికిపోయాడు.! | ABP Desam
Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam
MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
/body>