అన్వేషించండి
Bandi Sanjay: లాఠీఛార్జ్ లో గాయపడ్డ భాజపా నాయకుల ఆవేదన
జీవో నంబర్ 317కు వ్యతిరేకంగా భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనకు మద్దతు తెలుపుతూ తాము తలపెట్టిన దీక్షలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని భాజపా కరీంనగర్ నాయకులు ఆరోపించారు. తమ మహిళా కార్యకర్తలపై లాఠీఛార్జ్ ను ఆపడానికి ప్రయత్నిస్తే... తమపై లాఠీలతో విరుచుకుపడ్డారని వాపోయారు. బండి సంజయ్ విడుదల తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గాయపడ్డ నాయకులను పలువురు పరామర్శించారు. మొన్నటి ఘటనను గుర్తుచేసుకున్న క్షతగాత్రులు... ఇప్పటికీ కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ప్రపంచం
Sunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP Desam
Trump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam
Maha Kumbh 2025 New Records | ప్రపంచ చరిత్రలో అతి పెద్ద వేడుకగా మహాకుంభమేళా
Chhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP Desam
Delhi Railway Station Stampede Cause | ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘోర విషాదానికి కారణం ఇదే | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















