అన్వేషించండి
Bandi Sanjay: లాఠీఛార్జ్ లో గాయపడ్డ భాజపా నాయకుల ఆవేదన
జీవో నంబర్ 317కు వ్యతిరేకంగా భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనకు మద్దతు తెలుపుతూ తాము తలపెట్టిన దీక్షలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని భాజపా కరీంనగర్ నాయకులు ఆరోపించారు. తమ మహిళా కార్యకర్తలపై లాఠీఛార్జ్ ను ఆపడానికి ప్రయత్నిస్తే... తమపై లాఠీలతో విరుచుకుపడ్డారని వాపోయారు. బండి సంజయ్ విడుదల తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గాయపడ్డ నాయకులను పలువురు పరామర్శించారు. మొన్నటి ఘటనను గుర్తుచేసుకున్న క్షతగాత్రులు... ఇప్పటికీ కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
నిజామాబాద్
క్రికెట్
ఇండియా
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















