అన్వేషించండి
Asaduddin owaisi: విలీనం కాదు.. జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలి | ABP Desam
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలపై రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మెుదలైంది. ఇదే తరుణంలో... MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సెప్టెంబరు 17న పాతబస్తీలో తిరంగ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన రోజు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించింది. అలా కాకుండా.. సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అందుకోసం.. కేంద్ర హోంమంత్రి అమిత్షా, తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న ఏర్పాటు చేసే బహిరంగ సభలో... పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు
ఇండియా
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
వ్యూ మోర్























