Srikakulam Arasavalli లో Rathasapthami వేడుకలు వైభవం గా జరుగుతున్నాయి.సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సూర్య భగవాన్ ని నిజరూప దర్శనం కనులారా తిలకించేందుకు భారీగా భక్తులు వచ్చారు. ప్రతి ఏటా మొదటగా విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి చేతుల మీదుగా జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి కానీ ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాలవల్ల ఎంతో ప్రభుత్వ తరపునుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా ఉండడంతో ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించి రావాల్సిందిగా ఆదేశించారు ఇప్పటికే 50 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాము అంటున్న Arasavalli EO సూర్య ప్రకాష్ తో మా Srikakulam ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు.
Christmas vacation Visa Free Countries : క్రిస్మస్ వెకేషన్ కు వెళ్లాలంటే ఈ దేశాలు బెస్ట్ | ABP Desam
World's Most Dangerous Rescues | ఉత్తరకాశీలానే ప్రపంచాన్ని వణికించిన రెస్క్యూ ఆపరేషన్లు | ABP Desam
PM Modi Become India's Next Astronaut : NASA Chief మోదీని అంతరిక్షంలోకి పంపిస్తామని చెప్పారా.? | ABP
Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
PM Modi speaks to workers rescued from Uttarkashi Tunnel| బయపడిన కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ | ABP Desam
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Telangana Results KCR : కాంగ్రెస్పై అభిమానం కన్నా కేసీఆర్పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?
Winning Minister 2023: మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
/body>