అన్వేషించండి
AP Speaker Tammineni : శ్రీకాకుళం అరసవల్లిలో పర్యటించిన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం | ABP Desam
మనుషులు పాపభీతితో మెసులుకోవాలని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ని సూర్యనారాయణస్వామి దేవస్థానాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్పీకర్ కు స్వాగతం పలికారు. కరోనా కారణంగా ఆలయ అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుందని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















