అన్వేషించండి
AP Governor: ఏపీ రాజ్ భవన్ లో సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి| ABP Desam
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 జయంతిని పరాక్రమ్ దివ్సగా జరుపుకొంటున్న శుభ తరుణంలో ఆ గొప్ప నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడికి నా వినయపూర్వకమైన నివాళులు ఆర్పిస్తున్నాను’ అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.నేతాజీ 126వ జయంతి సందర్భంగా గవర్నర్ ఆయనను స్మరించుకుంటూ సందేశం విడుదల చేశారు. ‘పరాక్రమ్ దివస్’ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిని నింపడానికి మార్గం చూపుతుందన్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికి గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
న్యూస్
నిజామాబాద్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















