అన్వేషించండి
MS Swaminathan Passed Away: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చెన్నైలో సెప్టెంబర్ 28 ఉదయం 11.20 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















