అన్వేషించండి
Drunk TTE Misbehaves With Woman Bengaluru | KJM రైల్వే స్టేషన్ లో ఘటన| Indian Railways
తనతో మిస్ బిహేవ్ చేశాడంటూ.... రైల్వే టీటీఈపై ఓ యువతి ఆరోపణలు చేసింది. బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వేస్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ ఉందని చూపించినా.... మిస్ బిహేవ్ చేశాడని అక్కడివారు చెప్తున్నారు. అతను మద్యం సేవించి ఉన్నాడంటున్నారు. తోటి ప్రయాణికులంతా అమ్మాయికి సపోర్ట్ గా నిలబడ్డారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















