అన్వేషించండి
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర గువాహతీలోకి ప్రవేశించకుండా ఆంక్షలు, తిరగబడ్డ కార్యకర్తలు
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) భారత్ జోడో న్యాయ్ యాత్ర ( Bharat Jodo Nyay Yatra ) లో భాగంగా ప్రస్తుతం అస్సాం ( Assam ) లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర రాజధాని గువాహతి ( Guwahati ) పరిసరాల్లో ఇవాళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ సమస్యను చూపిస్తూ, నగరంలోకి యాత్రను అనుమతించకుండా సీఎం హిమంత బిశ్వశర్మ ( CM Himanta Biswa Sarma ) ఆదేశాలు జారీ చేశారు. యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు, చేసిన బ్యారికేడ్లను తోసేశారు.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
వ్యూ మోర్





















