అన్వేషించండి
Advertisement
Puri Jagannadh: ఆ లెక్కలు తేలాల్సిందే.. పూరీ జగన్నాథ్పై ఈడీ ప్రశ్నల వర్షం
ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మంగళవారం నాడు ఈడీ ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్ కొనుగోలుకు లావాదేవీలు ఎలా జరిగాయనే విషయంపై దర్శకుడు పూరీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పూరీ తర్వాత మరికొందరు తారలను కూడా ఈడీ విచారించనుంది. గత ఆరేళ్ల లావాదేవిల వివరాలు సమర్పించాలని పూరీకి అధికారులు సూచించినట్లు సమాచారం. సెప్టెంబర్ 22 వరకు 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈడీ ఎదుట ఒక్కొక్కరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది.
ఎంటర్టైన్మెంట్
Happy Days Rerelease Public Talk | హ్యాపీడేస్ సినిమా రీరిలీజ్ తో థియేటర్ల దగ్గర యూత్ సందడి | ABP
Jagapathi Babu on Vijayendra Prasad | Ruslaan మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో జగపతిబాబు | ABP Desam
స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్
Ram Charan Doctorate Press Meet | డాక్టరేట్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ ప్రెస్ మీట్ | ABP Desam
Vishwak Sen Gaami PressMeet | గడ్డకట్టే చలిలో గామి ప్రెస్ మీట్..వణికిపోయిన మీడియా | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఓటీటీ-వెబ్సిరీస్
రాజమండ్రి
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets