నటి, నిర్మాత మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఎన్జీవో టీచ్ ఫర్ చేంజ్ ఫండ్ రైజింగ్ కోసం నిర్వహించిన ఈవెంట్ కు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేశారు. హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ఫరియా అబ్దుల్లా, సీరత్ కపూర్, ప్రగ్యా జైస్వాల్, హెబ్బా పటేల్, హీరో నవదీప్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, స్టార్ బ్యాడ్మింటన్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.... ఇలా అందరూ ర్యాంప్ పై నడిచారు. టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో ద్వారా పేదలకు నాణ్యమైన విద్య అందేలా మంచు లక్ష్మి చూస్తున్నారు. ఇది ఈ ఎన్జీవో కోసం నిర్వహించిన 8వ ఫండ్ రైజర్.
Balagam Movie Receives International Award |అంతర్జాతీయ వేదికలపై బలంగా నిలిచిన తెలుగోడి బలగం | ABP
Dasara 1st Day Collections | రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిన దసరా | Nani | ABP Desam
Jaya Janaki Nayaka World Record | ప్రపంచ రికార్డు సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ | ABP Desam
Naga Chaitanya With Sobhita Dhulipala | నాగచైతన్య ఆ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడా..? | ABP
Nani Speech At Dasara Pre Release Event: ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. అది పక్కా
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి