అన్వేషించండి
Advertisement
AP News: నేలపై కూర్చుని బాధితులతో మాట్లాడిన సబ్ కలెక్టర్
ఇళ్ల స్థలాల వివాదం పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నక్కలగుట్టలో తాము నివాసం ఉంటున్న చోటు నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేశారు. నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తమను దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్న వారిని అరెస్ట్ చేసి చర్యలు చేపట్టాలని బాధితులు కోరారు. నేలపై కూర్చుని బాధితులతో మాట్లాడిన సబ్ కలెక్టర్. తమ బాధను, సమస్యల్ని సబ్ కలెక్టర్కు వివరించి సమస్య పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
YS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |
Pawan Kalyan on YS Jagan | కోస్తా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ అంటున్న పవన్ | ABP Desam
Tirupati TDP YSRCP Clash | నామినేషన్ వేసేందుకు వెళ్లి రాళ్లు పెట్టి కొట్టుకున్నారు | ABP Desam
Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్
Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎలక్షన్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets