యువ క్రీడాకారుల కోసం త్వరలోనే అకాడమీ ప్రారంభించబోతున్నట్టు చెప్పారు బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరిన సింధు.. రాత్రి అక్కడే బసచేసి…ఉదయాన్నే వీఐపీ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు చాముండేశ్వర్ నాధ్ ఉన్నారు. సింధును ఆశీర్వదించిన అర్చకులు తీర్ధ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. స్వామి వారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు సింధు. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కరోనా నిబంధనలు పాటించి మహమ్మారిని తరిమికొట్టాలని సింధు కోరారు…
Ice Cream Vendor Whistles For Monkeys: తిరుపతిలో ఈయన విజిలేస్తే కోతులు పరిగెత్తుకొస్తాయి..!
Tirupati 2 Year Old Kidnap: సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు బాలుడు
Tirupati 2 Year Old Kidnap: తల్లిదండ్రుల పక్కనే పడుకున్నాడు, అర్ధరాత్రి కిడ్నాప్
Alipiri Footpath Wildlife Scientists Visit: ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు..?
Tirumala Free Bus Theft: తిరుమలలో మాయమైన బస్సు, ఎక్కడ దొరికిందో తెలుసా..?
TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Dharmapuri Arvind: కేసీఆర్కు ఫ్యామిలీ నుంచే డేంజర్, ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి - ధర్మపురి అర్వింద్
/body>