అన్వేషించండి
Advertisement
ముఖ్య అతిథిగా హాజరైన నటుడు, రచయిత తనికెళ్ల భరణి
తిరుపతి మహతి కళాక్షేత్రంలో కుమారి హరి శ్రీనిత భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం లో సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమారి శ్రీనిత అరంగేట్ర భరతనాట్యం ఆహుతులను అలరించింది. దాదాపు రెండున్నర గంటలపాటు ఏకధాటిగా తన నృత్యం ద్వారా అందరినీ మెప్పించి ఆశీస్సులు అందుకుంది. తనికెళ్ల భరణి మాట్లాడుతూ,ఈ విశ్వంలో భారతదేశం విశ్వ గురువుని పేర్కొన్నారు.ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఈ ప్రపంచానికి మార్గ నిర్దేశం చేశాయని చెప్పారు. అదేవిధంగా కళలకు పుట్టినిల్లు భారతదేశం అని, ఈ కళల ద్వారానే మన ఆచార వ్యవహారాలు ప్రతి వ్యక్తినీ సన్మార్గంలో నడిచేందుకు దోహద పడతాయని తెలిపారు.
తిరుపతి
Yuva Sathavadhani in Tirupati | 18 ఏళ్లకే శతావధానం చేసిన తిరుపతి యువకుడు | ABP Desam
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
Pulivarthi Nani Pressmeet About Attack on Him | పులివర్తి నానిని విచారిస్తున్న పోలీసులు | ABP Desam
Attack on Pulivarthi Nani | Tirupati | చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి విజువల్స్|ABP
Breast Milk Bank | Tirupati | మదర్ మిల్క్ బ్యాంక్... తల్లిపాలు సేకరించి పిల్లల ఆకలి తీరుస్తోంది |ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement