తిరుమల శ్రీవారిని ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కమిటీ సభ్యులు కునాల్ సత్యార్థి., అభేయ్ కుమార్., డాక్టర్ కె మనోహరణ్., శ్రీనివాసు బైరి., శివాని శర్మ., శ్రవణ్ కుమార్ సింగ్., అనిల్ కుమార్ సింగ్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా...ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
Nara Family Donates 33 Lakh Rupees To TTD: టీటీడీకి విరాళమిచ్చిన చంద్రబాబు కుటుంబం
Travancore Queen At Kanipakam Temple: ఆలయాన్ని దర్శించుకున్న మహారాణి
Huge Fire Accident In Renigunta: విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
Surya Kumar Yadav In Tirumala: తిరుమల స్వామివారిని దర్శించుకున్న SKY
Gali Janardhan Reddy Tirumala : తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న గాలి | DNN | ABP Desam
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!