అన్వేషించండి
Tension At Vijayawada: ప్రైవేట్ హోటల్ వద్ద టీడీపీ మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు
విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళలపై దాడులు అనే అంశం మీద నిర్వహించిన సెమినార్ లో పాల్గొనేందుకు..... మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారు. ఆ హోటల్ బయట.... టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో దిశ చట్టం తెచ్చినా మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. టీడీపీ మహిళా నాయకులను అడ్డుకున్న పోలీసులు, స్టేషన్ కు తరలించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















