అన్వేషించండి
Tension At Vijayawada: ప్రైవేట్ హోటల్ వద్ద టీడీపీ మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు
విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళలపై దాడులు అనే అంశం మీద నిర్వహించిన సెమినార్ లో పాల్గొనేందుకు..... మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారు. ఆ హోటల్ బయట.... టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో దిశ చట్టం తెచ్చినా మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. టీడీపీ మహిళా నాయకులను అడ్డుకున్న పోలీసులు, స్టేషన్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















