అన్వేషించండి
Tension At Chandrababu House: ప్రజావేదిక ఉండే చోటుకు వెళ్తుండగా టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
TeluguDesam Party అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ఉండే ప్రజావేదికను కూల్చి 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా.... టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. వారందర్నీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















