అన్వేషించండి
Tension At Chandrababu House: ప్రజావేదిక ఉండే చోటుకు వెళ్తుండగా టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
TeluguDesam Party అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ఉండే ప్రజావేదికను కూల్చి 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా.... టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. వారందర్నీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















