అన్వేషించండి
Watch: బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి.. సరిగ్గా అదే రోజు కవలలు జననం..
2019 సెప్టెంబరు 15న గోదావరిలో వశిష్ట బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు పుట్టారు. ప్రమాదం జరిగిన రోజే కవలలు పుట్టడంతో ఇది దేవుడిచ్చిన వరమే అంటున్నారు దంపతులు. రెండేళ్ల క్రితం బోటు ప్రమాదంలో ఏ రోజేతై ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో... సరిగ్గా అదే రోజున ఆ దంపతులకు ఇద్దరు ట్విన్స్ పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రాజమండ్రి
![బ్రెజిల్లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/25/3b54c503792cef69c3c62e0094d772761735120907000234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
బ్రెజిల్లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion