అన్వేషించండి
Advertisement
Kaluvoya Fishermen : మత్స్యకారుల ఫైట్, కలెక్టరేట్ కి చేరిన పంచాయితీ| ABP Desam
సోమశిల డ్యామ్ లో చేపలు పట్టే వ్యవహారం లో , సోమశిలలో ఉన్న మత్స్యకారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కలువాయికి చెందిన గిరిజనులు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన వారు అధికారులకు తమ గోడు చెప్పుకున్నారు. కలువాయికి చెందిన తాము తర తరాలుగా డ్యామ్ లో చేపలు పట్టుకుంటున్నామని, అయితే సోమశిల మత్స్యకారులు తమను అడ్డుకుంటున్నారని, తమపై దాడి చేస్తున్నారని, వలలు బలవంతంగా లాక్కెళుతున్నారని చెప్పారు. తమకు ప్రభుత్వం అనుమతిచ్చిన పత్రాలు చూపించినా వారు దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
నెల్లూరు
నెల్లూరు నగరంలో పోటీ విషయమై నారాయణ, అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు
RTC Bus Driver Attacked In Nellore Kavali: డ్రైవర్ పై దాడి, కేసు నమోదు
MLA Kotamreddy Fires On Police: పోలీసులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Kakani Govardhan Reddy Satires On Nara Lokesh: లోకేష్ యువగళంపై కాకాణి సెటైర్లు
Anam Ramanarayana Reddy Confirms TDP Membership: ఆనం టీడీపీలో ఎప్పుడు చేరతారు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets