అన్వేషించండి
Chandrababu Naidu: పేదవాళ్ల రక్తం తాగే ప్రభుత్వం ఇది
వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. తాగుబోతుల డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నాన్న తాగితే అమ్మకు అమ్మఒడి డబ్బులిస్తున్నారని మండిపడ్డారు. పేదవాళ్ల రక్తం తాగే ప్రభుత్వం ఇదని, జలగలాగా రక్తం పీల్చుతున్నారని అన్నారు. ఇది మంచి స్కీమే కదా, జగనన్న స్కీమ్ అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రికి సిగ్గులేదంటూ విమర్శించారు. తనని అసెంబ్లీలో కూడా తిడుతున్నారని, చివరకు తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా వివాదాల్లోకి తెస్తున్నారని, తాను భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు బాబు.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం





















