అన్వేషించండి
Lonely Village in Srikakulam: ఈ ఊళ్లో 60 ఇళ్లు.. కానీ ఉండేది మాత్రం ఇద్దరే... ఓ గ్రామం కథ
పచ్చని పంటపొలాల మధ్య కనిపిస్తున్న ఈ ఊరు కరణాల పేట. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉంది. ఒకప్పుడు 350 మందికి పైగా జనాభతో కళకళలాడుతూ ఉండేది కరణాల పేట. కానీ ఇప్పుడు కేవలం ఓ భార్యా భర్తా.. అంటే ఇద్దరే ఇక్కడ ఉంటున్నారు. ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయినా వీరు మాత్రం తమ సొంత ఊరిని, సొంత ఇంటిని వదిలి వెళ్లలేకపోతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















