లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా తిరుమలకు విచ్చేశారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిధున్రెడ్డి, మార్గాని భరత్, గురుమూర్తి స్వామి సైతం ఓం బిర్లాతో పాటు శ్రీవారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అని లోక్సభ స్పీకకర్ అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కరోనా నుండి ప్రజలకు త్వరలో విముక్తి కలగాలని, శ్రీవారి దయతో అంతా మంచి జరుగుతుందన్నారు. తిరుమలలో భక్తులకు టీటీడీ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Minister Roja on Aadudam Andhra |ఆడుదాం ఆంధ్రా బ్రోచర్ విడుదలే చేసిన మంత్రి రోజా | ABP Desam
Tippu Sultan Statue Controversy In Anantapur: అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
Pawan Kalyan About PM Modi: జనసైనికులకు తన విజన్ ఎందుకు అర్థం కావట్లేదంటూ పవన్ ఆవేదన
Pawan Kalyan Satires On CM Jagan: సినిమాల్లో తన ఇమేజ్ గురించి చెప్తూనే సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
/body>