కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో గుత్తి కూడలిలో మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం పోచంరెడ్డి సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న 400 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేశారు మురళీధర్ రెడ్డి.
108 Feet Lord Sriram Statue In Kurnool: భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అమిత్ షా
Srisailam EO Minister Peddireddy Ramachandrareddy: మంత్రి కాళ్లు మొక్కిన ఈవో
CPI Protest At Dhone | Buggana Rajendranath Reddy కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు
CM Jagan : ఆళ్లగడ్డ సభలో ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్ | ABP Desam
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక
ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్తో భారత్కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ
/body>