అన్వేషించండి
రికార్డు స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం,ఒక్క నెలలో రూ.5 కోట్లు
శ్రీశైల క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి వార్ల దేవాలయాల హుండీ లెక్కింపు పూర్తయింది. గడిచిన 30 రోజుల్లో భక్తులు.. స్వామి, అమ్మవార్లకు రూ.5,02,45,391 కానుకల రూపంలో సమర్పించారు. రూ. 5 కోట్ల నగదుతో పాటు 459 గ్రాముల బంగారం, 14.25 కిలోల వెండి, వివిధ దేశాల కరెన్సీలను భక్తులు సమర్పించినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. పటిష్టమైన భద్రతమధ్య ఆలయ అధికారులు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించామని తెలిపారు.
కర్నూలు
![Pawan Kalyan Winnning From Pithapuram | కోస్తాంధ్రలో కూటమిదే హవా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/065a653212be71646bb44d09375fc5311717493769051953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion