శ్రీశైల క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి వార్ల దేవాలయాల హుండీ లెక్కింపు పూర్తయింది. గడిచిన 30 రోజుల్లో భక్తులు.. స్వామి, అమ్మవార్లకు రూ.5,02,45,391 కానుకల రూపంలో సమర్పించారు. రూ. 5 కోట్ల నగదుతో పాటు 459 గ్రాముల బంగారం, 14.25 కిలోల వెండి, వివిధ దేశాల కరెన్సీలను భక్తులు సమర్పించినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. పటిష్టమైన భద్రతమధ్య ఆలయ అధికారులు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించామని తెలిపారు.
Srisailam EO Minister Peddireddy Ramachandrareddy: మంత్రి కాళ్లు మొక్కిన ఈవో
CPI Protest At Dhone | Buggana Rajendranath Reddy కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు
CM Jagan : ఆళ్లగడ్డ సభలో ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్ | ABP Desam
Kurnool Karrala Samaram: సంప్రదాయ కర్రల సమరంలో ఒకరు మృతి
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి