కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సొగనూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పై కప్పు నుండి పెచ్చులు ఉడి పడుతుండటంతో తమ పిల్లలను బడులకు పంపలేము అంటూ తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.పాఠశాలలో 235 మంది విద్యార్థులు 9 మంది ఉపాధ్యాయులు.బడిలో ఉన్న అన్ని గదులు శిథిలావస్థకు చేరాయి ఏ క్షణం ఏమి జరుగుతుందో అని రోజు బయపడుతూనే ఉన్నారు.ఇలా ఉంటే ప్రాణాలు పణంగా పెట్టి తమ పిల్లలను బడులకు పమపలేమని,కావాలంటే తమ పిల్లలకు గుడిలోన,చెట్ల కింద చదువులు నేర్పాలంటున్నారు తల్లిదండ్రులు.
Tension In Nandyal: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్
108 Feet Lord Sriram Statue In Kurnool: భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అమిత్ షా
Srisailam EO Minister Peddireddy Ramachandrareddy: మంత్రి కాళ్లు మొక్కిన ఈవో
CPI Protest At Dhone | Buggana Rajendranath Reddy కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>