అన్వేషించండి
Advertisement
కర్నూలు జిల్లాలో కూలిన బడి స్లాబ్,తప్పిన ప్రమాదం..! | ABP Desam
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సొగనూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పై కప్పు నుండి పెచ్చులు ఉడి పడుతుండటంతో తమ పిల్లలను బడులకు పంపలేము అంటూ తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.పాఠశాలలో 235 మంది విద్యార్థులు 9 మంది ఉపాధ్యాయులు.బడిలో ఉన్న అన్ని గదులు శిథిలావస్థకు చేరాయి ఏ క్షణం ఏమి జరుగుతుందో అని రోజు బయపడుతూనే ఉన్నారు.ఇలా ఉంటే ప్రాణాలు పణంగా పెట్టి తమ పిల్లలను బడులకు పమపలేమని,కావాలంటే తమ పిల్లలకు గుడిలోన,చెట్ల కింద చదువులు నేర్పాలంటున్నారు తల్లిదండ్రులు.
కర్నూలు
Donkey Mud Festival | Kurnool | కర్నూలులో రజకుల వెరైటీ ఉగాది... ఇలా ఎక్కడా జరగదేమో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
ఎలక్షన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets