అన్వేషించండి
Advertisement
Hyderabad IT Employees Car Rally To Rajahmundry For Chandrababu: ర్యాలీకి అనుమతి ఉందా..?
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా.... హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు రాజమండ్రి దాకా కార్ల ర్యాలీ తలపెట్టారు. దీని దృష్ట్యా ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అనుమతి లేని యాత్రలో పాల్గొంటే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
YS Sharmila on YS Jagan |YSRపేరు ఛార్జిషీట్ లో పెట్టించిన పొన్నవోలుకు పదవి ఇస్తావా అన్న..!
Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP
Nagababau on Pithapuram | గీతకు కాల్ చేసిన కడప వ్యక్తి..వార్నింగ్ ఇచ్చిన నాగబాబు | ABP Desam
YSRCP Manifesto | YS Jagan | సంక్షేమానికి సంస్కరణలకు మధ్య ఇరుక్కుపోయిన జగన్ | ABP Desam
CM Jagan Announces YSRCP Manifesto 2024 | ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం జగన్ |ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తిరుపతి
పర్సనల్ ఫైనాన్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets