అన్వేషించండి
Advertisement
Godavari Floods: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉద్ధృతి... దిగువకు నీరు విడుదల
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి 44 అడుగులు స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి 8.90 అడుగుల స్థాయికి పెరిగింది. దీంతో దిగువకు 6.37 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. విలీన మండలాల్లోని ఎటపాక మండల పరిధిలో నెల్లిపాక వీరాయ గూడెం ప్రధాన రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాల పరిధిలోని రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజి దిగువన ఉన్న లంక గ్రామాలకు వరద తాకిడి ఉండే పరిస్థితి ఉండటంతో రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డి
Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP
Nandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABP
RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
సినిమా
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets