అన్వేషించండి
East Godavari News: పర్యాటకులకు కనువిందు చేసిన పసుపు వర్ణం సీతాకోకచిలుకలు
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సోయగాలకు ప్రతీతి. మారేడుమిల్లి జలతరంగిణి వద్ద పసుపు వర్ణపు సీతాకోకచిలకలు సందడి చేశాయి. ఈ ప్రాంతంలో విభిన్న పసుపు రంగులలో ఉన్న సీతాకోకచిలుకలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ దృశ్యాల్ని పర్యాటకలు తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు.
ఆంధ్రప్రదేశ్
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
వ్యూ మోర్





















