అన్వేషించండి
Advertisement
East Godavari News: పర్యాటకులకు కనువిందు చేసిన పసుపు వర్ణం సీతాకోకచిలుకలు
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సోయగాలకు ప్రతీతి. మారేడుమిల్లి జలతరంగిణి వద్ద పసుపు వర్ణపు సీతాకోకచిలకలు సందడి చేశాయి. ఈ ప్రాంతంలో విభిన్న పసుపు రంగులలో ఉన్న సీతాకోకచిలుకలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ దృశ్యాల్ని పర్యాటకలు తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో పవన్ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion