అన్వేషించండి
DGP Rajendranath Reddy Konaseema Tour: అమలాపురం అల్లర్ల కేసులో ఇప్పటిదాకా 142 మంది అరెస్ట్| ABP Desam
Konaseema జిల్లా పేరు మార్పు వివాదంపై అమలాపురంలో జరిగిన అల్లర్లలో దగ్ధమైన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను DGP Rajendranath Reddy పరిశీలించారు. ఈ పర్యటనకు మీడియాను అనుమతించలేదు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... అల్లర్లలో పాల్గొన్న నిందితులందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















