అన్వేషించండి
Advertisement
ఎదుర్కొనేందుకు రంగంలోకి భారత నేవీ
జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు భారత నేవీ సిద్ధమైంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నౌకాదళం పేర్కొంది. జవాద్ తుపాను కదలికను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నౌకాదళం పెర్కొంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తూర్పు నావల్ కమాండ్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. రాష్ట్రాలకు అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
పాలిటిక్స్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets