అన్వేషించండి
CM Jagan : ధర్మారెడ్డి, చెవిరెడ్డి కుటుంబాలకు సీఎం జగన్ పరామర్శ | ABP Desam
సీఎం జగన్ నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పర్యటించారు. నంద్యాల జిల్లా పారుమంచాలలో పర్యటించిన జగన్...టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి నివాసానికి వెళ్లారు. ధర్మారెడ్డి కుమారుడి మృతిపై సంతాపం తెలిపిన జగన్...ధర్మారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న సీఎం జగన్...అక్కడ నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. చెవిరెడ్డి తండ్రి మృతికి సంతాపం తెలిపిన జగన్....చెవిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























