అన్వేషించండి
CM Jagan : ధర్మారెడ్డి, చెవిరెడ్డి కుటుంబాలకు సీఎం జగన్ పరామర్శ | ABP Desam
సీఎం జగన్ నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పర్యటించారు. నంద్యాల జిల్లా పారుమంచాలలో పర్యటించిన జగన్...టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి నివాసానికి వెళ్లారు. ధర్మారెడ్డి కుమారుడి మృతిపై సంతాపం తెలిపిన జగన్...ధర్మారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న సీఎం జగన్...అక్కడ నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. చెవిరెడ్డి తండ్రి మృతికి సంతాపం తెలిపిన జగన్....చెవిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















