తిరుమల నడక దారిలో ఆరేళ్లబాలికపై దాడి చేసి చంపిన ఘటనలో చిరుతపులి మ్యాన్ ఈటర్ కాదా తేలేందుకు మరోవారం రోజుల సమయం పట్టొచ్చని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు.