అన్వేషించండి
Advertisement
Devineni Avinash Interview : జగన్ పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేదే లేదు | ABP Desam
టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని వ్యవహరించకపోతే ఇవే పరిస్దితులు రిపీట్ అవుతాయని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ హెచ్చరించారు. సీఎం జగన్ ను ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. టీడీపీ నాయకుల్లో ఇప్పటికే భయం మెదలైంది కాబట్టే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఏబీపీ దేశంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ అన్నారు.
ఏబీపీ ఒరిజినల్స్
Yanam Police Brothers Salutes Mother | యానాం పోలీస్ బ్రదర్స్ అమ్మకు సెల్యూట్ ఎందుకు చేశారు.?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
టెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets