అన్వేషించండి

Alluri News: ప్రమాదకర వాగును తాడు సాయంతో దాటారు - సచివాలయ సిబ్బంది సాహసం, ఎందుకో తెలుసా?

Andhrapradesh News: అల్లూరి జిల్లాలోని మారుమూల గ్రామాలకు పెన్షన్ అందించేందుకు సచివాలయ ఉద్యోగులు పెద్ద సాహసమే చేశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగును తాడు సాయంతో దాటి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు.

Ward Secratariat Staff Crossed Water Fall In Alluri District: ఆ పేదల కళ్లల్లో ప్రభుత్వం అందించే పెన్షన్ అందుకున్నామన్న ఆనందం చూసేందుకు ఆ సచివాలయ ఉద్యోగులు పెద్ద సాహసమే చేశారు. భారీ వర్షాలతో ప్రమాదకరంగా మారిన వాగును తాడు సాయంతో దాటి ఏజెన్సీ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందించి వృత్తి పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు. అల్లూరి జిల్లాలోని (Alluri District) సచివాలయ ఉద్యోగులు చేసిన సాహసంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు (Pedabayalu) మండల పరిధిలోని పలు గ్రామాల్లో పింఛన్ అందించేందుకు సచివాలయ సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగును తాడు సాయంతో దాటి ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సకాలంలో తమకు పెన్షన్ డబ్బులు అందించి సాయం చేసిన సిబ్బందికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. వృత్తి పట్ల వారు చూపిన నిబద్ధతకు గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రతీ లబ్ధిదారునికి ఒకటో తేదీనే పింఛన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ అందిస్తోంది. ఈ నెల తొలి రోజునే రాష్ట్రవ్యాప్తంగా 97 శాతం మంది లబ్ధిదారులకు సిబ్బంది పింఛన్ అందించారు.

Also Read: Viral Video: అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రతం - ఇంగ్లీష్‌లో సత్యదేవుని వ్రత కథ, వైరల్ వీడియో

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
Telangana Congress: మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
300 Kg Drugs Seized: గుజరాత్ తీరంలో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం, వాటి విలువ ఎంతో తెలుసా ?
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
Embed widget