By: ABP Desam | Updated at : 01 Jun 2023 07:51 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను జల శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని, జలాల వాటాల అంశాన్ని ఆ శాఖకు నివేదించాలని లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. బోర్డు భేటీలోని నిర్ణయానికి అనుగుణంగా నివేదించాలని సూచించింది. 20 రోజులైనా కేంద్రానికి పంపినట్లుగా తమకు సమాచారం లేదని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చే వరకు చెరి సగం ప్రాతిపదికనే ఇండెంట్ ఇస్తామన్న ప్రభుత్వం లేఖలో పేర్కొంది. 2022-23లో ఏపీ అధిక వినియోగం చేసిన విషయాన్ని జల శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది.
Kishan Reddy: 9 ఏళ్లుగా యువతకు అన్యాయం, నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం - కిషన్ రెడ్డి ఫైర్
Telangana: ఇటుక లోడ్ ట్రాక్టర్ బోల్తా, చెక్ చేసిన పోలీసులు షాక్- 5 క్వింటాళ్ల గంజాయి లభ్యం
Minister Sabita Indra Reddy: కందుకూరులో కూరగాయలు కొన్న మంత్రి సబిత-పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
ACB Raids: ఏసీబీ మెరుపుదాడులు - రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో, ఆర్ఐ
TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
/body>