అన్వేషించండి

Dalitha Bandhu, Huzurabad: హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు.. నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు

తెలంగాణ షెడ్యూల్డు కులాల కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కరీంనగర్ జిల్లా షెడ్యూల్డు కులాల కార్పొరేషన్‌ ఛైర్మన్, కలెక్టర్‌కు రూ.500 కోట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ఏకంగా రూ.500 కోట్లను విడుదల చేస్తూ సోమవారం (ఆగస్టు 9) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.500 కోట్లను తెలంగాణ షెడ్యూల్డు కులాల కార్పొరేషన్ (టీఎఎస్‌సీసీడీసీ) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కరీంనగర్ జిల్లా షెడ్యూల్డు కులాల కార్పొరేషన్‌ ఛైర్మన్, కలెక్టర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు అమలు కానుంది. మరోవైపు, ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ దళిత దండోరా యాత్రను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.

Dalitha Bandhu, Huzurabad: హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు.. నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు

వాసాలమర్రిలో ఇప్పటికే ప్రారంభం
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన సందర్భంగా అక్కడ దళిత బంధు ప్రకటిస్తున్నట్లుగా ఆయన అనూహ్య ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే మర్నాడు ప్రభుత్వం రూ.7.6 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ గ్రామంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల నగదు రేపే విడుదల చేస్తామని సీఎం ప్రకటించగా.. ఆగస్టు 5న దళిత బంధు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.7.6 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

దళితులకు ఇప్పటికే చాలా పథకాలు అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలు కారణంగా అవి వారికి సక్రమంగా చేరడం లేదని భావించిన ప్రభుత్వం ఇకపై వారి సమగ్ర అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దళితల సాధికారత సాధించే దిశగా అడుగు వేయాలన్న ఆకాంక్షతో ఈ స్కీంను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సంకల్పించింది. 

సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ... దళిత బంధు పథకాన్ని  అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు చేరాల్సిన డబ్బులు పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో వారి అభివృద్ధి కోసం ఖర్చు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అధికారులను, లబ్ధిదారులను ఆ దిశగా ప్రోత్సహించేలా కార్యాచరణ రెడీ చేశారు. ఇప్పటికే వాసలమర్రి ప్రజలతో సమావేశమై... పథకం ఎలా వినియోగించుకోవాలి... ఎలా అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే అవగాహన పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెట్టే ఛాన్స్ కూడా ఉందంటున్నారు అధికారులు. 

ప్రస్తుతానికి హుజూరాబాద్, వాసలమర్రికే పరిమితమైన ఈ పథకాన్ని త్వరలోనే మరిన్ని నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. ఇది ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చేతలతోనే కౌంటర్ ఇవ్వాలని చూస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget