విద్యార్థులకు గుడ్ న్యూస్... వారికి నెలకు 2 వేలు - తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే!
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్షిప్ అందించనున్నట్లు వెల్లడించారు.
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించారు
ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు 2 వేల ఉపకారవేతం
రూ.73,383 కోట్లతో కొత్త రుణాలకు ప్రతిపాదన
వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు
విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
వైద్య శాఖకు రూ.13,679 కోట్లు
కార్మిక శాఖకు రూ.998 కోట్లు
మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు
ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు
మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు

























