అన్వేషించండి

BRS Mlc Kavitha: కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ - ఈ నెల 16కు వాయిదా

Kavtitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు ఈడీ సమన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.

Supreme Court Adjourned BRS Mla Kavtha Petition on ED summons: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (Mlc Kavitha) ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తుది విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ కేసును ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. కాగా, గత విచారణ సందర్భంగా నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులతో ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం జత పరిచిన విషయం తెలిసిందే.

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ.. మరికొందరికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సైతం ఈడీ ప్రశ్నించింది. అయితే, మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా కవిత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

'సమన్లు జారీ చేయమని చెప్పారు'

కవిత పిటిషన్ పై సోమవారం విచారణ సందర్భంగా.. కవిత సమన్లు తీసుకోవడం లేదని, విచారణకు రావడం లేదని ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ సమన్లు ఇక జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని అన్నారు. అయితే, అది ఒక్కసారికే పరిమితమని.. ప్రతీసారి కాదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో ఈడీ నోటీసులే చట్ట విరుద్ధమని.. తుది విచారణ చేపట్టాలని కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణలో అన్ని విషయాలు పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read: Telangana Budget: బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించాలి - మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget