అన్వేషించండి

Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!

Indian Railway: దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Indian Railway: కరోనా కారణంగా దేశంలోని చాలా రైళ్లను భారత రైల్వే.. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 
ట్రైన్ నెంబర్ 07596/old TR No. 57690 కాచిగూడ-నిజామాబాద్ రైలును జులై 22వ తేదీ నుంచి తిరిగి ప్రారంబించనున్నారు. ఈ రైలు 9.55 గంటలకు కాచిగూడ నుంచి బయలు దేరి 3.50 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. 

SCR to restore 12 daily passenger trains @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/c4aTGeEVGt

— South Central Railway (@SCRailwayIndia) July 20, 2022

">

  • రైలు సర్వీసు నంబర్ 07596/old TR No. 57690 కాచిగూడ-నిజామాబాద్ రైలును జులై 22వ తేదీ నుంచి పునః ప్రారంబించనున్నారు. ఈ రైలు 14.55 గంటలకు బయలుదేరి 18./30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
  • 07432/ Old TR No. 67264 సికింద్రాబాద్-వరంగల్ సర్వీసు జులై 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు 09.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి 13.15 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.
  • 07463/ Old TR No. 67267 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వీసు 13.45 గంటలకు బయలు దేరి 18.05 గంటలకు గమ్య స్థానం చేరుకుంటుంది.
  • 07979/Old TR No. 67245 విజయవాడ-భ్రదాచలం మధ్య తిరిగే ట్రైన్ జులై 25 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 7.50 గంటలకు విజయవాడ నుంచి బయలు దేరి   గంటలకు భద్రాచలం చేరుకుంటుంది.
  • 07278/Old TR No. 67246 భద్రాచలం-విజయవాడ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 7.50 గంటలకు భద్రాచలం నుంచి బయలు దేరి 12.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • 07893/ Old TR No. 77259 నిజామాబాద్-కరీంనగర్ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 4.45 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 7.55 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.
  • 07894/Old TR No.77260 కరీంనగర్-నిజామాబద్ మధ్య తిరిగే సర్వీసు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 14.35 గంటలకు కరీంనగర్ నుంచి బయలు దేరి 20.40 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది.
  •  07765/Old TR No.77256 సిర్పూర్-కరీంగర్ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈరైలు 11.50 గంటలకు సిర్పూర్ నుంచి బయలు దేరి 14.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.
  • 0759/Old TR No.57605 సికింద్రాబాద్-వికారాబాద్ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 07.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి 09.40 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
  • 07591/ Old TR No.57606 వికారాబద్-కాచిగూడ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 10.55 గంటలకు వికారాబాద్ నుంచి బయలు దేరి 13.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 


Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget