అన్వేషించండి

Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!

Indian Railway: దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Indian Railway: కరోనా కారణంగా దేశంలోని చాలా రైళ్లను భారత రైల్వే.. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 
ట్రైన్ నెంబర్ 07596/old TR No. 57690 కాచిగూడ-నిజామాబాద్ రైలును జులై 22వ తేదీ నుంచి తిరిగి ప్రారంబించనున్నారు. ఈ రైలు 9.55 గంటలకు కాచిగూడ నుంచి బయలు దేరి 3.50 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. 

SCR to restore 12 daily passenger trains @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/c4aTGeEVGt

— South Central Railway (@SCRailwayIndia) July 20, 2022

">

  • రైలు సర్వీసు నంబర్ 07596/old TR No. 57690 కాచిగూడ-నిజామాబాద్ రైలును జులై 22వ తేదీ నుంచి పునః ప్రారంబించనున్నారు. ఈ రైలు 14.55 గంటలకు బయలుదేరి 18./30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
  • 07432/ Old TR No. 67264 సికింద్రాబాద్-వరంగల్ సర్వీసు జులై 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు 09.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి 13.15 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.
  • 07463/ Old TR No. 67267 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వీసు 13.45 గంటలకు బయలు దేరి 18.05 గంటలకు గమ్య స్థానం చేరుకుంటుంది.
  • 07979/Old TR No. 67245 విజయవాడ-భ్రదాచలం మధ్య తిరిగే ట్రైన్ జులై 25 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 7.50 గంటలకు విజయవాడ నుంచి బయలు దేరి   గంటలకు భద్రాచలం చేరుకుంటుంది.
  • 07278/Old TR No. 67246 భద్రాచలం-విజయవాడ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 7.50 గంటలకు భద్రాచలం నుంచి బయలు దేరి 12.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • 07893/ Old TR No. 77259 నిజామాబాద్-కరీంనగర్ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 4.45 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 7.55 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.
  • 07894/Old TR No.77260 కరీంనగర్-నిజామాబద్ మధ్య తిరిగే సర్వీసు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 14.35 గంటలకు కరీంనగర్ నుంచి బయలు దేరి 20.40 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది.
  •  07765/Old TR No.77256 సిర్పూర్-కరీంగర్ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈరైలు 11.50 గంటలకు సిర్పూర్ నుంచి బయలు దేరి 14.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.
  • 0759/Old TR No.57605 సికింద్రాబాద్-వికారాబాద్ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 07.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి 09.40 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
  • 07591/ Old TR No.57606 వికారాబద్-కాచిగూడ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 10.55 గంటలకు వికారాబాద్ నుంచి బయలు దేరి 13.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 


Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget