అన్వేషించండి

Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!

Indian Railway: దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Indian Railway: కరోనా కారణంగా దేశంలోని చాలా రైళ్లను భారత రైల్వే.. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 
ట్రైన్ నెంబర్ 07596/old TR No. 57690 కాచిగూడ-నిజామాబాద్ రైలును జులై 22వ తేదీ నుంచి తిరిగి ప్రారంబించనున్నారు. ఈ రైలు 9.55 గంటలకు కాచిగూడ నుంచి బయలు దేరి 3.50 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. 

">

  • రైలు సర్వీసు నంబర్ 07596/old TR No. 57690 కాచిగూడ-నిజామాబాద్ రైలును జులై 22వ తేదీ నుంచి పునః ప్రారంబించనున్నారు. ఈ రైలు 14.55 గంటలకు బయలుదేరి 18./30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
  • 07432/ Old TR No. 67264 సికింద్రాబాద్-వరంగల్ సర్వీసు జులై 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు 09.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి 13.15 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.
  • 07463/ Old TR No. 67267 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వీసు 13.45 గంటలకు బయలు దేరి 18.05 గంటలకు గమ్య స్థానం చేరుకుంటుంది.
  • 07979/Old TR No. 67245 విజయవాడ-భ్రదాచలం మధ్య తిరిగే ట్రైన్ జులై 25 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 7.50 గంటలకు విజయవాడ నుంచి బయలు దేరి   గంటలకు భద్రాచలం చేరుకుంటుంది.
  • 07278/Old TR No. 67246 భద్రాచలం-విజయవాడ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 7.50 గంటలకు భద్రాచలం నుంచి బయలు దేరి 12.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • 07893/ Old TR No. 77259 నిజామాబాద్-కరీంనగర్ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 4.45 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 7.55 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.
  • 07894/Old TR No.77260 కరీంనగర్-నిజామాబద్ మధ్య తిరిగే సర్వీసు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 14.35 గంటలకు కరీంనగర్ నుంచి బయలు దేరి 20.40 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది.
  •  07765/Old TR No.77256 సిర్పూర్-కరీంగర్ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈరైలు 11.50 గంటలకు సిర్పూర్ నుంచి బయలు దేరి 14.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.
  • 0759/Old TR No.57605 సికింద్రాబాద్-వికారాబాద్ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 07.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి 09.40 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
  • 07591/ Old TR No.57606 వికారాబద్-కాచిగూడ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 10.55 గంటలకు వికారాబాద్ నుంచి బయలు దేరి 13.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 


Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!

టాప్ హెడ్ లైన్స్

Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం అర్థం పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసు, ఆయనను అడగండి: ట్రోలర్స్‌కు కవిత కౌంటర్
ఇడుపు కాయితం అర్థం పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసు, ఆయనను అడగండి: ట్రోలర్స్‌కు కవిత కౌంటర్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Breaking News: బాసర ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
బాసర ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Jana Nayagan Producer: 'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
Embed widget