By: ABP Desam | Updated at : 19 Apr 2023 11:26 PM (IST)
కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన సింగరేణి యాజమాన్యం
27 వేల కోట్ల రాబడులు ఉన్న సింగరేణిని అప్పుల పాలయిందని చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది యాజమాన్యం. అవన్నీ నిరాధార ఆరోపణలని సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ. 32 వేల కోట్ల టర్నోవర్ , 11,665 కోట్ల డిపాజిట్లు , ఏటా 750 కోట్లకు పైగా వడ్డీ రాబడులన్న సింగరేణి అప్పుల పాలయింది అంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.
సింగరేణి విడుదల చేసిన వివరణాత్మక ప్రకటన
ఇదీ గత 8 సంవత్సరాల్లో ప్రగతి- సింగరేణి
తెలంగాణ సాధించక పూర్వం 2013 -14తో పోలిస్తే గత ఏడాది 2022-23 నాటి గణాంక వివరాలను పరిశీలించినప్పుడు సాధించిన ఆర్థిక ప్రగతి వ్యక్తం అవుతుందని సింగరేణి తెలిపింది.
Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!
Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
Odisha Train Accident: రైల్వే నెట్వర్క్లో కొన్ని లూప్హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల