అన్వేషించండి

Kamareddy రైతుల ప్రాణాలు పోతున్న పట్టింపు లేదు, మందకోడిగా ధాన్యం కొనుగోళ్లు

కామారెడ్డి జిల్లాలో వీడని అలసత్వం, కల్లాల్లోౌనే నీరసించి పోతున్న రైతులు. కర్షకుల ప్రాణాలు పోతున్న పట్టించుకోని యంత్రాంగం. లారీల కొరతతో కల్లాల్లోనే దాన్యం నిల్వలు. పడరాని పాట్లు పడుతున్న రైతులు.

కామారెడ్జి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎదురుచూసి నీరసించి రైతుల ప్రాణాలు పోతున్నా అధికార యంత్రాంగంలో చలనం రావట్లేదు. నానాటికి పరిస్థితి దిగజారుతూనే ఉంది. మరోవైపు ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయం రైతులను మరింత కుంగదీస్తోంది. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియక కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు లారీల కొరత, మరోవైపు అన్‌లోడింగ్‌ సమస్యలతో ధాన్యం సేకరణ మరింత ఆలస్యంగా నడుస్తోంది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం ఆరబెడుతున్నారు. 17శాతం లోపు తేమ ఉంటున్నా కాంటాలు వేయడం లేదు. ఇప్పటికే పూర్తయినవి తరలించాకే మిగతా వారికి వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కొనుగోలు రెండు మూడ్రోజులకోసారి లారీ వస్తోంది. దాన్యం కొనుగోళ్లలో ఇప్పటికే ఆలస్యం అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు మూడు నెలలు పట్టే  అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

Kamareddy రైతుల ప్రాణాలు పోతున్న పట్టింపు లేదు, మందకోడిగా ధాన్యం కొనుగోళ్లు

రైతుల గుండెలు ఆగుతున్నా పట్టింపులేదు
వరి దాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా ఇప్పటికే ఇద్దరు రైతులు కేంద్రాల్లో కుప్పకూలి మరణించారు. అయినా అధికారుల్లో చలనం రావట్లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో చాలా చోట్ల కల్లాల్లోనే దాన్యం నిల్వలు ఉన్నాయి. కొనుగోళ్ల విషయంలో అధికార యంత్రాంగం వేగం పెంచటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే కాల్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవటంతో ... ఎప్పుడు వర్షం వస్తుందోనన్న భయం రైతులను వెంటాడుతూనే ఉంది. కొనుగోళ్లు త్వరగా చేపడితే రైతుల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే జిల్లాలో కొనుగోళ్లు పూర్తి కావాలి కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ జరగలేదు. కామారెడ్డి జిల్లాలో మొత్తం ధాన్యం సేకరణ లక్ష్యం 5.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా ఇప్పటి వరకు కేవలం 3.5 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరణ జరిగింది. కొనుగోళ్లలో ఇదే ఇలాగే జాప్యం జరిగితే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

క్షేత్రస్థాయిలో కనిపించని పర్యవేక్షణ

కొనుగోళ్ల విషయంలో అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. రైతులు కల్లాల వద్దే రాత్రనకా పగలనకా నిరీక్షిస్తున్నారు. విసిగి వేసారి పోతున్నారు. ధాన్యం సేకరణలో వేగం పెంచాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగలో చలనం లేదని రైతులు అంటున్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget