అన్వేషించండి

Minister Jagadish Reddy: "కాళేశ్వరం జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేశారు సీఎం కేసీఆర్"

Minister Jagadish Reddy: ఎడారిలా మారిన జిల్లాను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసింది సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

Minister Jagadish Reddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి... లక్ష మంది స్థానికులతో లక్ష జన హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడారిగా మారిన జిల్లాకు ఎస్సారెస్పీ ద్వారా కాళేశ్వరం నీటిని అందించినందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అందుకుగాను కాళేశ్వరం జలాలకు జన హారతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలం ఈటూరు నుంచి పెన్ పహాడ్ మండలం రావి చెరువు వరకు మొత్తం 68 కిలో మీటర్ల మేర ఎస్సారెస్పీ కాలు వెంట స్థానిక ప్రజలు గోదావరి జలాలలకు జల హారతిని సమర్పించారు.

చివ్వెంల మండల కేంద్రంలో జగదీష్ రెడ్డి కాళేశ్వరం జలాలకు జలహారతిని సమర్పించారు. నీటి కరవుతో ఇబ్బందులు పిడన నేల.. నేడు సస్యశ్యామలంగా మారడానికి కారణం ముఖ్యమంత్రేనని వెల్లడించారు. మొదట బోరు బావులు ఉపయోగించి వెయ్యి అడుగుల వరకు వెళ్లిన నీటి లభ్యతలేని ప్రాంతంగా ఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం జలాలతో సాగునీటికి ఎలాంటి కొరత లేకుండా చేశారని చెప్పారు. 

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం..

మంత్రి జగదీష్ రెడ్డి చేపట్టిన "కాళేశ్వరం నీరు - లక్షల జన హారతి" కార్యక్రమానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ లో స్థానం లభించింది. ఈక్రమంలోనే ప్రతినిధులు మెడల్‌ తో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చిన వెంటనే వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగి అధ్యయనం చేశారు. ఐడబ్ల్యూఎస్ఆర్ ఇండియా చీఫ్ డా. బి. నరేందర్ గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ ఎ. గంగాదర్ లు.. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించారు. కాళేశ్వరం నీళ్లలో లక్ష మందితో లక్ష మంది పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నారని బృందం నిర్ధారించింది. వీరిలో 65 వేల 42 మంది మహిళలు ఉండగా.. 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు తెలిపింది.

సూర్యాపేట మండలానికి చెందిన 19881 మందిలో 8625 పురుషులు, 11,256 మహిళలు, చివ్వెంకు చెందిన 10,454 మంది మహిళలు, 9785 మంది పురుషులు, పెన్ పహాడ్ కు చెందిన 11935 మహిళలు, 8125 మంది పురుషులు, ఆత్మకూర్ ఎస్ కు చెందిన 10156 మహిళలు, 95821 మంది పురుషులు, 95825 మంది పురుషులు, 95825 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ లక్ష జన హారతి ముగిసిన తర్వాత.. ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపైనే మంత్రి జగదీశ్‌రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. సంస్థ నిర్వాహకులు.. మంత్రి జగదీష్ రెడ్డికి మెడల్‌తో పాటు మెమెంటో సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు ఆసాంతం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నిర్వాహకులు, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌లను ఘనంగా సత్కరించారు.

టాప్ హెడ్ లైన్స్

Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget