అన్వేషించండి

Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ రెడీ, కాంగ్రెస్ తోనే మాకు పోటీ - మంత్రి జగదీశ్ రెడ్డి

Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక‌కు నగారా మోగింది. కేంద్ర ఎన్నిక సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నిత్యవసరాలు ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశాభివృద్ధికి కొత్త నమూనాతో ముందుకు వస్తున్న కేసీఆర్ ను బలపరచడానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.  ప్రభుత్వ రంగ సంస్థల‌ను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ దుష్ట ఆలోచనలను అడ్డుకోడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నార‌న్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కొరుకుంటున్నార‌ని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ తోనే పోటీ 

తెలంగాణ సంక్షేమ పథకాలు తమకు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను జాతీయ రాజకీయాలకు పంపుతున్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమం దేశ‌ం మొత్తం  విస్తరించాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నిన్నటి సమావేశం చూసి ప్రధాని మోదీ, అమిత్ షాలకు రాత్రి నిద్ర ప‌ట్టక ఇవాళ మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని తెల్చేశారు.  ఈ ఎన్నికల్లో త‌ప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఓటమి భయంతోనే నోటిఫికేషన్ ఆలస్యం

"మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దేశానికి ద్రోహం చేస్తూ, రైతాంగాన్ని ముంచుతూ, మరో వైపు నిత్యవసరాల ధరలు అడ్డగోలుగా పెంచి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూ, పేద, మధ్య తరగతి ప్రజల పొట్టగొడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓ కోవర్టును కొనుక్కోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్యాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల మనసుల్లోని బాధను స్వయంగా తెలుసుకుని, ఆ బాధల నుంచి విముక్తి చేయడానికి అనేక నూతన పథకాలు తీసుకొస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించేలా చేస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తుంది. తప్పకుండా మునుగోడులో టీఆర్ఎస్ గెలిచితీరుతుంది.  ఈ నోటిఫికేషన్ ముందే రావాల్సిఉంది. కావాలనే ఆలస్యంచేశారు. ఓటమి భయంతోనే బీజేపీ మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యం చేశారు. కేసీఆర్ రోజురోజుకు బలపడుతున్నారని భయంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ దిట్ట. "- మంత్రి జగదీశ్ రెడ్డి 

Also Read : BJP Plan : వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్‌ బీజేపీకి అడ్వాంటేజ్ ?

Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

టాప్ హెడ్ లైన్స్

Mulugu District Latest News: ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Telangana Cabinet Decisions 2026: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget