అన్వేషించండి

Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ రెడీ, కాంగ్రెస్ తోనే మాకు పోటీ - మంత్రి జగదీశ్ రెడ్డి

Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక‌కు నగారా మోగింది. కేంద్ర ఎన్నిక సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నిత్యవసరాలు ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశాభివృద్ధికి కొత్త నమూనాతో ముందుకు వస్తున్న కేసీఆర్ ను బలపరచడానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.  ప్రభుత్వ రంగ సంస్థల‌ను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ దుష్ట ఆలోచనలను అడ్డుకోడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నార‌న్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కొరుకుంటున్నార‌ని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ తోనే పోటీ 

తెలంగాణ సంక్షేమ పథకాలు తమకు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను జాతీయ రాజకీయాలకు పంపుతున్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమం దేశ‌ం మొత్తం  విస్తరించాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నిన్నటి సమావేశం చూసి ప్రధాని మోదీ, అమిత్ షాలకు రాత్రి నిద్ర ప‌ట్టక ఇవాళ మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని తెల్చేశారు.  ఈ ఎన్నికల్లో త‌ప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఓటమి భయంతోనే నోటిఫికేషన్ ఆలస్యం

"మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దేశానికి ద్రోహం చేస్తూ, రైతాంగాన్ని ముంచుతూ, మరో వైపు నిత్యవసరాల ధరలు అడ్డగోలుగా పెంచి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూ, పేద, మధ్య తరగతి ప్రజల పొట్టగొడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓ కోవర్టును కొనుక్కోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్యాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల మనసుల్లోని బాధను స్వయంగా తెలుసుకుని, ఆ బాధల నుంచి విముక్తి చేయడానికి అనేక నూతన పథకాలు తీసుకొస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించేలా చేస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తుంది. తప్పకుండా మునుగోడులో టీఆర్ఎస్ గెలిచితీరుతుంది.  ఈ నోటిఫికేషన్ ముందే రావాల్సిఉంది. కావాలనే ఆలస్యంచేశారు. ఓటమి భయంతోనే బీజేపీ మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యం చేశారు. కేసీఆర్ రోజురోజుకు బలపడుతున్నారని భయంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ దిట్ట. "- మంత్రి జగదీశ్ రెడ్డి 

Also Read : BJP Plan : వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్‌ బీజేపీకి అడ్వాంటేజ్ ?

Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget