అన్వేషించండి
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Telangana: తెలంగాణ హైకోర్టులో విషాదం చోటు చేసుకుంది. ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ పసునూరి వేణుగోపాల్ అనే లాయర్ చనిపోయారు.

హైకోర్టులో వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్
Source : x
Lawyer died in Telangana High Court: గుండెపోటు మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కవైపోయాయి. అప్పటి వరకూ బాగానే ఉంటారు. కానీ హఠాత్తుగా కుప్పకూలిపోతారు. ఇలాంటి మరణం తెలంగాణ హైకోర్టులోనూ చోటు చేసుకుంది. ఓ కేసు సందర్భంగా ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తున్న పసునూరి వేణుగోపాల్ అనే లాయర్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెపోటు వచ్చిందని ఇతర లాయర్లు, కోర్టు సిబ్బంది సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే ప్రాణాలు కోల్పోయనట్లుగా వైద్యులు విర్ధారించారు. ఈ ఘటనతో హైకోర్టు ప్రాంగణంలో విషాదం నెలకొంది. లాయర్ మృతి చెందడంతో కోర్టులోకేసుల విచారణలు బుధవారానికి వాయిదా వేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion