అన్వేషించండి

Karimnagar News: రైల్వే ఓవర్ బ్రిడ్జి రాజకీయాలపై కరీంనగర్ ప్రజలు ఆగ్రహం, కాలయాపన తప్పదా !

Karimnagar News: కరీంనగర్ పట్టణంలో అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టాలంటూ ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. వారి డిమమాండ్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి.

Karimnagar News: అది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న కీలకమైన ప్రాంతం. కొన్ని సంవత్సరాలుగా అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టాలంటూ ప్రజల నుండి వినతులు వస్తున్నాయి. వారి డిమాండ్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం రైల్వే శాఖ 20% ఖర్చును భరించేందుకు ఎంఓయూ సైతం కుదుర్చుకున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకేం ఇక ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటూ ఆ రూట్ లో వెళ్లే ప్రయాణికులు సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఆ సంబరం ఎక్కువ రోజులు కొనసాగేలా లేదు. మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరుగుతున్న రాజకీయాల పట్ల కరీంనగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ పంచాయితీ?

కరీంనగర్ పట్టణానికి కీలకమైన రవాణా మార్గాల్లో ఒకటి కరీంనగర్ టు మంచిర్యాల రహదారి. తీగల గుట్టపల్లిలో ఉన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ ప్రధాన రహదారి పైనుండి రైల్వే పట్టాలు ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కు తరలించే అంబులెన్స్లకు సైతం గేటు పడినప్పుడల్లా ఆలస్యం కారణంగా తిప్పలు తప్పడం లేదు. మరోవైపు ఇదే దారిలో పలు ప్రధాన ఆసుపత్రులు సైతం ఉన్నాయి. వారికోసం వచ్చిపోయే పేషంట్ల బంధువులు ఇతర సిబ్బందికి కూడా ఈ రైల్వే గేట్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక రోజువారీ ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు, సామాన్య ప్రజలు 20 సార్లు గేటు పడుతూ ఉండడంతో తమ సమయాన్ని అనవసరంగా వృథా చేసుకోవాల్సి వస్తుంది.

ఈ సమస్యను గుర్తించిన అప్పటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు 8 శాతం రాష్ట్రం వాటాతో రైల్వే శాఖ 20%  వాటాతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఎంఓయూ సైతం కుదిరింది. మొత్తం నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని దీనికోసం రాష్ట్రం 79.84 కోట్ల రూపాయలు భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేయగా... రైల్వే శాఖ 20.16 కోట్ల రూపాయలు భరించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఈమధ్య కొత్తగా వచ్చిన జాతీయ రహదారుల శాఖ విధానం వల్ల మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. జూన్ 29వ తేదీన అమల్లోకి వచ్చిన దీని ప్రకారం రాష్ట్ర రహదారులపై కొత్తగా నిర్మించబోయే ఆర్ఓబీలు ఆర్యూబీలకు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండే నిధులు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ రోడ్లపై 57 ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. అయితే తీగల గుట్టపల్లి రైల్వే బ్రిడ్జిని సైతం ఇదే ఒప్పందంలో చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలను ఆపేసింది. దీంతో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్న ప్రాజెక్టును ఏ రకంగా ఆపివేస్తారంటూ  ఇటు బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఒక్క ప్రాజెక్టుకి నిధుల విడుదలకు ఇబ్బంది ఏంటని  టీఆర్ఎస్ నాయకులు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. మధ్యలో మాత్రం సామాన్య ప్రజలు సమస్యతో నలిగిపోతూనే ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget