అన్వేషించండి

Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి

Telangana News | తెలంగాణ ప్రభుత్వం ధరణి చట్టం, పోర్టల్ ను రద్దు చేసి దాని స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి భూ భారతి చట్టం పోర్టర్ ప్రారంభించారు.

Bhu Bharati Act | తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ లో మార్పులకు శ్రీకారం చుట్టింది. గత ఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal) ను రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు భూభారతి చట్టం అమలుకు సంబంధించి భూ భారతి పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూభారతి చట్టం పోర్టల్ లాంచ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపాం, ప్రజల భూములను కాపాడేందుకు భూభారతి చట్టం తీసుకువచ్చామన్నారు.

పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోవాలి..

భూభారతి చట్టం ప్రకారం భూమి యజమాని 300 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాసుపుస్తకం అధికారులు జారీ చేస్తారు. అయితే భూ రికార్డుల్లో వివరాలు నమోదై ఉండాలి.  లైసెన్స్ డ్ సర్వేయర్ తో సర్వే చేయించుకుని భూమి యజమాని మ్యాప్ తయారు చేయించుకోవాలి. మండల సర్వేయర్ ఈ వివరాలు చెక్ చేశాక పట్టాదారు పాస్ బుక్ లో మ్యాప్ ను నమోదు చేస్తారు. తమ పాస్ బుక్ లో మీ వివరాలు సరిగా లేవని అప్లికేషన్ ఇస్తే ఎమ్మార్వో ఆ వివరాలు పరిశీలించి సరి చేస్తారు. ఎమ్మార్వో నిర్ణయం పై సైతం అభ్యంతరాలు ఉన్నట్లయితే మొదట ఆర్డీవోకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జిల్లా కలెక్టర్ సైతం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. 

రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, భూదాన్, ఒక్కో భూములకు ఎవరైనా పట్టాలు పొందితే వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు ఫిర్యాదు చేయవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూభారతి చట్టంలోని 16వ సెక్షన్ 15వ నిబంధన ద్వారా ఇలాంటి భూములపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. బీఆర్ఎస్ అమలు చేసిన ధరణిలో మాత్రం ఇలాంటి నిబంధనలు లేవని రేవంత్ రెడ్డి అన్నారు. మనిషికి ఆధార్ ఉన్నట్లుగానే, భూములకు భూధార్ కార్డులు జారీ చేస్తామన్నారు. 

వారికి ఉచిత న్యాయ సహాయం, సలహా

గ్రామ రెవెన్యూ రికార్డుల వివరాలు నమోదు చేసేందుకు ధరణి చట్టంలో అవకాశం లేదు. భూభారతి చట్టంలో ఈ లోపాన్ని సవరించి గ్రామ రెవెన్యూ రికార్డుల పేరుతో సెక్షన్ 13 నిబంధన 12 ను చేర్చాము. ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీన గ్రామ రెవెన్యూ రికార్డులను ముద్రించి ప్రత్యేకంగా భద్రపరుస్తాము. తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చాక.. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ చేయడం లేదు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వ భూములు, గ్రామ పహాని, నీటి వనరుల భూముల రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తుంది.  సెక్షన్ 15 (8) నిబంధన 16 ప్రకారం మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత న్యాయ సహాయం అందించనున్నాం. భూ చట్టాల్లో ఇలాంటి నిబంధన చేర్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నేను ఇచ్చింది. న్యాయ సేవా సంస్థలు, ఇతర సంస్థలు, వ్యవస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలను అందించడం లాంటిది ధరణి చట్టంలో లేవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు నిబంధనలు లేవు. దాంతో హైకోర్టు క్రమబద్ధీకరణ పై స్టే విధించింది. భూభారతి చట్టంలో ని 6వ సెక్షను, ఆరో నిబంధన ప్రకారం సాదా బైనామాలను రెగ్యులరైజు చేస్తారు. అయితే ఎలాంటి చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారణ జరిగితే క్రమబద్ధీకరణ చేస్తారు. స్టాంపు, రిజిస్ట్రేషన్ ఛార్జ్, 100 రూపాయల ఫైన్ కలిపి వసూలు చేసి డాక్యుమెంట్ జారీ చేస్తారు. అనంతరం రికార్డుల్లో చేర్చిన తర్వాత పట్టాదారుకు పాస్ పుస్తకం జారీ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Embed widget