అన్వేషించండి

Virat Kohli : హైదరాబాద్‌లో కోహ్లీ రెస్టారెంట్‌, ఎక్కడంటే?

Virat Kohli: హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Virat Kohli Owned Restaurant In Hyderabad: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

 
ఆహ్లాదకర వాతావరణం
వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 
 
 టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 
 
ఆహ్లాదకర వాతావరణం
వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 
 
పరుగుల రారాజు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Mana Shankara Varaprasad Garu Collection : మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Mana Shankara Varaprasad Garu Collection : మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Kakinada Fire Accident: పండుగ సరుకుల కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా మారిన సార్లంకపల్లె.. కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం
పండుగ సరుకుల కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా మారిన సార్లంకపల్లె.. కాకినాడలో అగ్ని ప్రమాదం
Makar Sankranti Special : మకర సంక్రాంతి రోజు చేసుకోవాల్సిన మినపప్పు కిచిడి.. టేస్టీ రెసిపీ ఇదే
మకర సంక్రాంతి రోజు చేసుకోవాల్సిన మినపప్పు కిచిడి.. టేస్టీ రెసిపీ ఇదే
Bank Holidays: నేడు (జనవరి 13న) బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా క్లోజ్ చేస్తారా ? హాలిడే లిస్ట్
నేడు (జనవరి 13న) బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా క్లోజ్ చేస్తారా ? హాలిడే లిస్ట్
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Embed widget