అన్వేషించండి

Virat Kohli : హైదరాబాద్‌లో కోహ్లీ రెస్టారెంట్‌, ఎక్కడంటే?

Virat Kohli: హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Virat Kohli Owned Restaurant In Hyderabad: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

 
ఆహ్లాదకర వాతావరణం
వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 
 
 టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 
 
ఆహ్లాదకర వాతావరణం
వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 
 
పరుగుల రారాజు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget