అన్వేషించండి

Virat Kohli : హైదరాబాద్‌లో కోహ్లీ రెస్టారెంట్‌, ఎక్కడంటే?

Virat Kohli: హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Virat Kohli Owned Restaurant In Hyderabad: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

 
ఆహ్లాదకర వాతావరణం
వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 
 
 టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 
 
ఆహ్లాదకర వాతావరణం
వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 
 
పరుగుల రారాజు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద గృహ విప్లవం.. దేశానికి తెలంగాణ మార్గదర్శకం
స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద గృహ విప్లవం.. దేశానికి తెలంగాణ మార్గదర్శకం

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget