అన్వేషించండి

Virat Kohli : హైదరాబాద్‌లో కోహ్లీ రెస్టారెంట్‌, ఎక్కడంటే?

Virat Kohli: హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Virat Kohli Owned Restaurant In Hyderabad: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

 
ఆహ్లాదకర వాతావరణం
వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 
 
 టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 
 
ఆహ్లాదకర వాతావరణం
వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 
 
పరుగుల రారాజు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Embed widget