అన్వేషించండి
Advertisement
Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
Rachakonda Police | 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య ఇంటి విషయంలో తలెత్తిన సమస్యను పరిస్కరిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హామీ ఇచ్చారు.
హైదరాబాద్: పద్మశ్రీ గ్రహీత కిన్నెర మొగులయ్యకి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అండగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ ఎల్బీ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్యని కలిసి సమస్య వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం మొగులయ్యకు ఇచ్చిన భూమి పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామని రాచకొండ సీపీ సుధీర్ బాబు హామీ ఇచ్చారు. అనంతరం మొగులయ్యని కమిషనర్ సుధీర్ బాబు గౌరవ పూర్వకంగా సత్కరించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion